ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్, మహారాష్ట్ర ల స్థాపన దినం నాడు శుభాకాంక్ష లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 01 MAY 2021 9:50AM by PIB Hyderabad

గుజరాత్, మహారాష్ట్ర ల స్థాపన దినం సందర్బం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

‘‘గుజరాత్, మహారాష్ట్ర లకు ఈ రోజు న స్థాపన దినం.  దేశ వృద్ధి కి గొప్ప తోడ్పాటుల ను అందించిన విశిష్టమైన వ్యక్తుల కు నిలయం గా ఈ రెండు రాష్ట్రాలు ఉన్నాయి.  కోవిడ్-19 తో పోరాటాన్ని ఈ రాష్ట్రాలు సఫలతపూర్వకం గా ముగించు గాక, అలాగే ఈ రాష్ట్రాల ప్రజల కు ఆ ఈశ్వరుడు చక్కని ఆరోగ్యాన్ని  అందించు గాక’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో ఆకాంక్షించారు.

***



(Release ID: 1715362) Visitor Counter : 120