ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ సోలీ సొరాబ్ జీ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
30 APR 2021 11:32AM by PIB Hyderabad
శ్రీ సోలీ సొరాబ్ జీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘శ్రీ సోలీ సొరాబ్ జీ ఒక విశిష్ట న్యాయవాదే కాక మేధావి కూడాను. పేదల కు, పీడిత వర్గాల కు చట్టం మాధ్యమం ద్వారా సాయపడడం లో ఆయన ముందు భాగం లో నిలచారు. భారతదేశం ప్రభుత్వ ప్రధాన న్యాయవాది గా గుర్తుంచుకోదగ్గ పదవీకాలాలను నిర్వర్తించినందుకు గాను ఆయన ను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన కుటుంబానికి, ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం” అని శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1715001)
आगंतुक पटल : 152
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam