ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్-19 స్థితి ని సమీక్షించడం కోసం ఉన్నత స్థాయి సమావేశాలు ఉన్న కారణం గా పశ్చిమ బంగాల్ పర్యటన ను రద్దు చేసుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 22 APR 2021 5:39PM by PIB Hyderabad

కోవిడ్-19 ప్రస్తుత స్థితి ని సమీక్షించడం కోసం ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపటి రోజు న, అంటే శుక్రవారం నాడు, జరిగే ఉన్నత స్థాయి సమావేశాల కు అధ్యక్షత వహించనున్నారు.

‘‘రేపటి రోజు న, అంటే శుక్రవారం నాడు, కోవిడ్-19 ప్రస్తుత స్థితి ని సమీక్షించడం కోసం ఉన్నత స్థాయి సమావేశాలకు అధ్యక్షత వహించనున్నాను.  ఈ కారణం గా, నేను పశ్చిమ బంగాల్ కు వెళ్లడం లేదు.’’ అని ఒక ట్వీట్ లో శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.  

 

***
 



(Release ID: 1713427) Visitor Counter : 171