ప్రధాన మంత్రి కార్యాలయం
కోవిడ్-19 స్థితి ని సమీక్షించడం కోసం ఉన్నత స్థాయి సమావేశాలు ఉన్న కారణం గా పశ్చిమ బంగాల్ పర్యటన ను రద్దు చేసుకొన్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
22 APR 2021 5:39PM by PIB Hyderabad
కోవిడ్-19 ప్రస్తుత స్థితి ని సమీక్షించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న, అంటే శుక్రవారం నాడు, జరిగే ఉన్నత స్థాయి సమావేశాల కు అధ్యక్షత వహించనున్నారు.
‘‘రేపటి రోజు న, అంటే శుక్రవారం నాడు, కోవిడ్-19 ప్రస్తుత స్థితి ని సమీక్షించడం కోసం ఉన్నత స్థాయి సమావేశాలకు అధ్యక్షత వహించనున్నాను. ఈ కారణం గా, నేను పశ్చిమ బంగాల్ కు వెళ్లడం లేదు.’’ అని ఒక ట్వీట్ లో శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1713427)
आगंतुक पटल : 246
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam