ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ రామ్ స్వరూప్ శ‌ర్మ మృతి ప‌ట్ల‌ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.



Posted On: 17 MAR 2021 12:18PM by PIB Hyderabad


‘‘శ్రీ రామ్ స్వరూప్ శ‌ర్మ అంకిత భావం కలిగిన నాయ‌కుడు; ఆయన ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ లను ప‌రిష్క‌రించ‌డం కోసం ఎల్ల‌వేళ‌లా నిబ‌ద్ధ‌త తో న‌డచుకొన్నారు.  స‌మాజం అభ్యున్న‌తి కి గాను ఆయ‌న అలుపెరుగ‌క కృషి చేశారు.  ఆయ‌న అకాలిక మ‌ర‌ణం దుర‌దృష్ట‌క‌రం.  ఈ సంగ‌తి తెలిసి నేను వ్యధితుడిని అయ్యాను.  ఈ దుఃఖ ఘ‌డియ లో, ఆయ‌న కుటుంబాని కి, ఆయ‌న మ‌ద్ధ‌తుదారుల కు క‌లిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను.  ఓమ్ శాంతి’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

 

Shri Ram Swaroop Sharma was a dedicated leader, who was always committed to solving people’s problems. He worked tirelessly for the betterment of society. Pained by his untimely and unfortunate demise. My thoughts are with his family and supporters in this sad hour. Om Shanti.


 



(Release ID: 1705488) Visitor Counter : 115