ప్రధాన మంత్రి కార్యాలయం
జస్టిస్ (రిటైర్డ్) శ్రీ ఎమ్. రామా జోయిస్ కన్నుమూత పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
16 FEB 2021 12:34PM by PIB Hyderabad
జస్టిస్ (రిటైర్డ్) శ్రీ ఎమ్. రామా జోయిస్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘జస్టిస్ (రిటైర్డ్) శ్రీ ఎమ్. రామా జోయిస్ ఒక గొప్ప మేధావియే కాక న్యాయకోవిదుడు కూడా. ఆయన ను ఆయన లోని సుసంపన్నమైన మేధస్సు కు, భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ ను బలవత్తరం గా మార్చేందుకు ఆయన అందించిన తోడ్పాటు కు గాను ఎందరో అభిమానించే వారు. ఆయన మృతి తో ఖిన్నుడినయ్యాను. ఈ దుఃఖభరిత ఘడియ లో ఆయన కుటుంబానికి, ఆయన అభిమానుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి.’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 1698418)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam