ప్రధాన మంత్రి కార్యాలయం
పండిత్ భీమ్సేన్ జోషీ జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
04 FEB 2021 5:09PM by PIB Hyderabad
పండిత్ భీమ్సేన్ జోశీ గారికి ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
‘‘పండిత్ భీమ్సేన్ జోశీ గారికి ఆయన జయంతి నాడు నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. కళా జగత్తు కు, సంగీత ప్రపంచానికి జోశీ గారు అందించిన మహత్తరమైనటువంటి తోడ్పాటు ను మనం స్మరించుకొందాం. ఆయన కృతులు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పాత్రమయ్యాయి. మనం ఆయన శత జయంతి ఉత్సవాల ను జరుపుకోవడాన్ని మొదలుపెట్టుకొంటున్నందువల్ల ఈ ఏడాది ప్రత్యేకమైన ఏడాది అవుతుంది’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1695219)
సందర్శకుల సూచీ సంఖ్య : : 207
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam