ప్రధాన మంత్రి కార్యాలయం
కలసి పని చేయడానికి ఏరో ఇండియా ఒక అద్భుతమైన వేదిక గా ఉంటుందన్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
03 FEB 2021 12:01PM by PIB Hyderabad
రక్షణ, ఏరో స్పేస్ రంగాల లో భారతదేశం అపరిమితమైన అవకాశాల ను అందిస్తున్నదని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ రంగాల లో కలసి పని చేయడానికి ఏరో ఇండియా ఒక అద్భుతమైన వేదిక గా ఉందని ఆయన పేర్కొన్నారు.
‘‘రక్షణ, ఏరో స్పేస్ రంగాల లో భారతదేశం అపరిమితమైన అవకాశాల ను అందిస్తున్నది. ఈ రంగాల లో కలసి పని చేయడానికి ఏరో ఇండియా ఒక అద్భుతమైన వేదిక గా ఉంది. ఈ రంగాల లో భారత ప్రభుత్వం అత్యాధునికమైనటువంటి సంస్కరణల ను తీసుకు వచ్చింది. స్వయంసమృద్ధం గా ఎదగాలన్న మన అన్వేషణ కు ఈ సంస్కరణలు ఉత్తేజాన్ని అందిస్తాయి’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1694728)
आगंतुक पटल : 283
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam