ప్రధాన మంత్రి కార్యాలయం

క‌ల‌సి ప‌ని చేయ‌డానికి ఏరో ఇండియా ఒక అద్భుతమైన వేదిక గా ఉంటుంద‌న్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 03 FEB 2021 12:01PM by PIB Hyderabad

ర‌క్ష‌ణ‌, ఏరో స్పేస్ రంగాల లో భార‌త‌దేశం అప‌రిమిత‌మైన అవ‌కాశాల‌ ను అందిస్తున్న‌ద‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.  ఈ రంగాల లో క‌ల‌సి ప‌ని చేయ‌డానికి ఏరో ఇండియా ఒక అద్భుతమైన వేదిక గా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

‘‘ర‌క్ష‌ణ‌, ఏరో స్పేస్ రంగాల లో భార‌త‌దేశం అప‌రిమిత‌మైన అవ‌కాశాల‌ ను అందిస్తున్న‌ది.  ఈ రంగాల లో క‌ల‌సి ప‌ని చేయ‌డానికి ఏరో ఇండియా ఒక అద్భుతమైన వేదిక‌ గా ఉంది.  ఈ రంగాల లో భార‌త ప్ర‌భుత్వం అత్యాధునికమైనటువంటి సంస్క‌ర‌ణ‌ల ను తీసుకు వ‌చ్చింది.  స్వ‌యంస‌మృద్ధం గా ఎద‌గాల‌న్న మ‌న అన్వేష‌ణ‌ కు ఈ సంస్క‌ర‌ణ‌లు ఉత్తేజాన్ని అందిస్తాయి’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.
 


 

***



(Release ID: 1694728) Visitor Counter : 206