ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో చికిత్సలో ఉన్న కేసులు 1.85 లక్షలకు తగ్గుదల

28 రాష్ట్రాలు / యుటిలలో 5,000 కంటే తక్కువ క్రియాశీల కేసులు ఉన్నాయి

28 రాష్ట్రాలు / జాతీయ యుటిలలో సగటు కంటె ఎక్కువగా ఉన్న కోలుకుంటున్న వారి సంఖ్య

దాదాపు 14 లక్షల మంది లబ్ధిదారులకు కోవిడ్ -19 టీకాలు

Posted On: 23 JAN 2021 11:33AM by PIB Hyderabad

భారతదేశంలో క్రియాశీల కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఈ రోజుకి కేసుల సంఖ్య  1.85లక్షలు  (1,85,662)గా  ఉన్నాయి. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో  1.74% గా వుంది . 

గత 24 గంటలలో 14,256 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో 17,130 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీనితో క్రియాశీల కేసుల సంఖ్య సగటున 3,026 వరకు తగ్గింది. 

28 రాష్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో క్రియాశీల కేసుల సంఖ్య 5,000 కన్నా తక్కువగా వుంది. 

 

WhatsApp Image 2021-01-23 at 10.10.01 AM.jpeg
 

మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,03,00,838గా ఉంది. వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్యతో పోల్చి చూస్తే కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో 

 

WhatsApp Image 2021-01-23 at 10.29.56 AM.jpeg

కోలుకుంటున్న వారి శాతం ఈ రోజుకి 96. 82% గా వుంది. 

క్రియాశీల కేసులు కోలుకుంటున్నవారి సంఖ్యలో వ్యత్యాసం 1,01,15,176గా ఉంది. 

28 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో కోలుకుంటున్నవారి శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా వుంది. 

WhatsApp Image 2021-01-23 at 10.26.48 AM.jpeg

జనవరి 23వ తేదీ ఉదయం 8 గంటలకి దేశవ్యాపితంగా జరుగుతున్న టీకాల కార్యక్రమంలో దాదాపు 14 లక్షల మంది ( 13,90, 592) టీకాలను తీసుకున్నారు. 

 

WhatsApp Image 2021-01-23 at 10.37.39 AM.jpeg

గత 24 గంటలలో 6,241 సెషన్లలో 3,47,058 మంది టీకాలను తీసుకున్నారు. ఇంతవరకు 24,408 సెషన్లు నిర్వహించబడ్డాయి . 

1

రాష్ట్రం / యుటియుటి                                                                                                                                                                                   

 

 

 

అండమాన్ నికోబార్  దీవులు

1,466

2

ఆంధ్రప్రదేశ్ 

1,33,298

3

అరుణాచల్ ప్రదేశ్ 

5,956

4

అస్సాం

13,881

5

బీహార్

63,620

6

చండీఘర్ 

1,157

7

ఛతీస్ ఘర్ 

22,259

8

దాద్రా మరియు  నగర్ హవేలి

262

9

డామన్ & డియు

94

10

ఢిల్లీ 

18,844

11

గోవా

946

12

గుజరాత్

46,150

13

హర్యానా

62,142

14

హిమాచల్ ప్రదేశ్

9,609

15

జమ్మూ & కాశ్మీర్

9,827

16

జార్ఖండ్

14,806

17

కర్ణాటక

1,84,699

18

కేరళ

47,293

19

లడఖ్

401

20

లక్షద్వీప్

552

21

మధ్యప్రదేశ్

38,278

22

మహారాష్ట్ర

74,960

23

మణిపూర్

1,923

24

మేఘాలయ

2,078

25

మిజోరం

3,657

26

నాగాలాండ్

3,443

27

ఒడిశా

1,30,007

28

పుదుచ్చేరి

1,097

29

పంజాబ్

21,340

30

రాజస్థాన్

43,947

31

సిక్కిం

960

32

తమిళనాడు

51,651

33

తెలంగాణ

1,10,031

34

త్రిపుర

14,252

35

ఉత్తర ప్రదేశ్

1,23,761

36

ఉత్తరాఖండ్

10,514

37

పశ్చిమ బెంగాల్

84,505

38

ఇతరాలు

36,926

మొత్తం

13,90,592

 

 

 కొత్తగా కోలుకున్న కేసులలో 84.30% కేసులు   10 రాష్ట్రాలు / యుటిలలో ఉన్నట్టు గుర్తించారు. 

కేరళ ఒకే రోజు కేరళలో  గరిష్టంగా కొత్తగా కోలుకున్న 6,108 మంది కోలుకున్నట్టు నమోదయింది.  గత 24 గంటల్లో మహారాష్ట్రలో 3,419 మంది కర్ణాటకలో 890 మందికోలుకున్నారు,

 WhatsApp Image 2021-01-23 at 10.01.01 AM.jpeg

  ఆరు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త కేసులలో 79.99% నమోదు అయ్యాయి. 

WhatsApp Image 2021-01-23 at 9.54.18 AM.jpeg

కేరళలో అత్యధికంగా రోజువారీ 6.753 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత మహారాష్ట్ర 2,779 లో  తమిళనాడులో 574 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

WhatsApp Image 2021-01-23 at 9.57.59 AM.jpeg

గత 24 గంటల్లో 152  కేసు మరణాలు సంభవించాయి.  

ఎనిమిది రాష్ట్రాలు / యుటిలలో 7 5.66%  కొత్త నమోదు అయ్యాయి. మహా రాష్ట్రలో గరిష్ట ప్రాణనష్టం జరిగింది ( 50). రోజువారీ 19 మరణాలతో కేరళ ఆ తరువాత స్థానంలో    వుంది  

 

***



(Release ID: 1691623) Visitor Counter : 117