ప్రధాన మంత్రి కార్యాలయం

మణిపుర్ రాష్ట్ర స్థాప‌న దినం నాడు ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 21 JAN 2021 8:58AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మణిపుర్ రాష్ట్ర స్థాప‌న దినం నాడు ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘‘మ‌ణిపుర్ ప్ర‌జ‌ల‌ కు రాష్ట్ర స్థాప‌న దిన శుభాకాంక్ష‌లు.  దేశాభివృద్ధి కి మ‌ణిపుర్ ప్రజలు అందిస్తున్న తోడ్పాటు ను చూసుకొని భార‌త‌దేశం గ‌ర్విస్తోంది.  మ‌ణిపుర్ నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌ కు, ప్ర‌తిభావంతులైన క్రీడాకారుల‌కు ఆట‌ప‌ట్టు గా ఉంది.  ఈ రాష్ట్రం ప్రగ‌తి ప‌థం లో త‌న ప్ర‌యాణాన్ని దిగ్విజ‌యం గా కొన‌సాగిస్తూ ఉండాలంటూ శుభాకాంక్షలు అందిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ సందేశం లో పేర్కొన్నారు.
 

-Narendra Modi
@narendramodi
Statehood Day greetings to the people of Manipur. India is proud of Manipur’s contribution to national development. Manipur is a powerhouse of innovation and sporting talent. I wish the state the very best in its journey towards progress.
8:22 AM · Jan 21, 2021
16K
2.3K people are Tweeting about this



 

***



(Release ID: 1690757) Visitor Counter : 115