ప్రధాన మంత్రి కార్యాలయం

'గోవా విముక్తి దినోత్సవం' సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు


Posted On: 19 DEC 2020 9:02AM by PIB Hyderabad

'గోవా విముక్తి దినోత్సవం' సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.

"ఈ ప్రత్యేక దినోత్సవం సందర్భంగా, గోవా సోదరసోదరీమణులకు అభినందనలు. గోవా స్వేచ్ఛ కోసం పోరాడినవారి ధైర్యాన్ని సగర్వంగా గుర్తు చేసుకుందాం. భవిష్యత్తులోనూ గోవా ప్రగతి కొనసాగాలని భగవంతుడిని వేడుకుంటున్నా"

 

 

****



(Release ID: 1681907) Visitor Counter : 275