ప్రధాన మంత్రి కార్యాలయం

2001 పార్లమెంటు దాడిలో అమరవీరులకు నివాళులర్పించిన - ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 13 DEC 2020 1:09PM by PIB Hyderabad

2001 పార్లమెంటు దాడిలో అమరవీరులకు ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "2001 లో ఈ రోజున మన పార్లమెంటుపై పిరికి దాడిని మనం ఎప్పటికీ మరచిపోలేము.  మన పార్లమెంటును రక్షించే చర్యల్లో ప్రాణాలు కోల్పోయిన వారి శౌర్యం మరియు త్యాగాన్ని మనం  గుర్తుంచుకుంటాము.  భారతదేశం వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటుంది." అని పేర్కొన్నారు.

*****


(రిలీజ్ ఐడి: 1680441) సందర్శకుల సూచీ సంఖ్య : : 114