ప్రధాన మంత్రి కార్యాలయం
2001 పార్లమెంటు దాడిలో అమరవీరులకు నివాళులర్పించిన - ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
13 DEC 2020 1:09PM by PIB Hyderabad
2001 పార్లమెంటు దాడిలో అమరవీరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "2001 లో ఈ రోజున మన పార్లమెంటుపై పిరికి దాడిని మనం ఎప్పటికీ మరచిపోలేము. మన పార్లమెంటును రక్షించే చర్యల్లో ప్రాణాలు కోల్పోయిన వారి శౌర్యం మరియు త్యాగాన్ని మనం గుర్తుంచుకుంటాము. భారతదేశం వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటుంది." అని పేర్కొన్నారు.
*****
(రిలీజ్ ఐడి: 1680441)
సందర్శకుల సూచీ సంఖ్య : : 114
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
Malayalam
,
Kannada
,
Assamese
,
Bengali
,
Manipuri
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Punjabi
,
Gujarati
,
Tamil