ప్రధాన మంత్రి కార్యాలయం
కాబుల్ విశ్వవిద్యాలయం లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
02 NOV 2020 11:01PM by PIB Hyderabad
కాబుల్ విశ్వవిద్యాలయం లో జరిగిన ఉగ్రవాద దాడిని పిరికిపందలు చేసిన చర్య గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొంటూ, ఆ చర్య ను తీవ్రం గా ఖండించారు.
‘‘పిరికిపంద ఉగ్రవాద శక్తులు కాబుల్ విశ్వవిద్యాలయం లో ఈ రోజు న చేసిన దాడి ని నేను తీవ్రం గా ఖండిస్తున్నాను. బాధితుల, క్షతగాత్రుల కుటుంబాలకు కలిగిన దు:ఖం లో మేము సైతం పాలుపంచుకొంటున్నాము. ఉగ్రవాదంతో అఫ్గానిస్తాన్ చేస్తున్న సాహసిక పోరాటానికి మద్దతివ్వడాన్ని మేము కొనసాగిస్తూనే ఉంటాము’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
****
(रिलीज़ आईडी: 1669670)
आगंतुक पटल : 157
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam