ప్రధాన మంత్రి కార్యాలయం

దివంగత శ్రీ మహేష్ భాయ్, దివంగత శ్రీ నరేష్ భాయ్ కనోడియా కు ప్రధాన మంత్రి నివాళులు


నాడు పోస్టు చేయడమైనది: 30 OCT 2020 11:23AM by PIB Hyderabad

దివంగత శ్రీ మహేష్ భాయ్, దివంగత శ్రీ నరేష్ భాయ్ కనోడియా కు గాంధీనగర్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. వీరిద్దరూ చలనచిత్ర, సంగీత, కళా రంగాల్లో ప్రముఖులు.

 

****


(రిలీజ్ ఐడి: 1668811) సందర్శకుల సూచీ సంఖ్య : : 184