ప్రధాన మంత్రి కార్యాలయం

యుపి లోని ఔరైయా లో రహదారి దుర్ఘటన కారణం గా ప్రాణాలు కోల్పోయిన వారి దగ్గరి సంబంధీకుల కు అనుగ్రహపూర్వక చెల్లింపు ను ప్రకటించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 16 MAY 2020 9:02PM by PIB Hyderabad

ఉత్తర్ ప్రదేశ్ లోని ఓరైయా లో రహదారి ప్రమాదం సంభవించిన కారణం గా ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల యొక్క సమీప సంబంధీకుల కు ప్రతి ఒక్కరి కి రెండేసి లక్షల రూపాయల వంతున ‘ప్రధాన మంత్రి జాతీయ ఉపశమన నిధి’ నుండి అనుగ్రహపూర్వక చెల్లింపు జరపడానికి గాను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమోదాన్ని తెలిపారు. 

ఉత్తర్ ప్రదేశ్ లోని ఓరైయా లో రహదారి దుర్ఘటన కారణం గా గాయపడ్డ వ్యక్తుల కు ఒక్కొక్కరి కి 50,000 రూపాయల చొప్పున అనుగ్రహపూర్వక చెల్లింపు ను జరపడానికి కూడాను ప్ర‌ధాన మంత్రి సమ్మతి ని వ్యక్తం చేశారు.



(Release ID: 1624659) Visitor Counter : 177