హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ పరిస్థితిపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించిన - హోంమంత్రిత్వశాఖ.

Posted On: 29 APR 2020 9:37PM by PIB Hyderabad
లాక్ డౌన్ పరిస్థితిపై దేశీయ వ్యవహారాలశాఖ (ఎమ్.హెచ్.ఏ.) ఈ రోజు ఒక సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించింది. 

లాక్ డౌన్ వల్ల ఈ రోజు వరకు పరిస్థితిలో అద్భుతమైన ప్రయోజనం, మెరుగుదల గుర్తించడం జరిగింది.  లాక్ డౌన్ వల్ల ఇంత వరకు కలిగిన ప్రయోజనాలు దూరం కాకుండా ఉండాలంటే, మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలుచేయాలి. కోవిడ్-19 పై పోరుకు కొత్త మార్గదర్శకాలు మే 4వ తేదీ నుండి అమలులోకి వస్తాయి. వీటిలో చాలా జిల్లాలకు గణనీయమైన సడలింపులు ఉన్నాయి. 

వీటి గురించిన వివరాలు రానున్న రోజుల్లో తెలియజేయడం జరుగుతుంది. 

*****



(Release ID: 1619437) Visitor Counter : 146