ప్రధాన మంత్రి కార్యాలయం
ఆర్.బి.ఐ. ఈ రోజు ప్రకటించిన చర్యలను ప్రశంసించిన ప్రధానమంత్రి; లిక్విడిటీ పెరుగుతుందనీ, క్రెడిట్ సరఫరా మెరుగౌతుందనీ, ప్రధానమంత్రి అన్నారు.
Posted On:
17 APR 2020 2:54PM by PIB Hyderabad
భారతీయ రిజర్వ్ బ్యాంకు ఈరోజు చేసిన ప్రకటనలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రశంసించారు. ఈచర్యల వల్ల లిక్విడిటీ పెరుగుతుందనీ, క్రిడిట్ సరఫరా మెరుగౌతుందనీ ఆయన అన్నారు.
ఈ మేరకు ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ, " ఈ రోజు ఆర్.బి.ఐ. చేసిన ప్రకటనలు లిక్విడిటీని పెంచుతాయి మరియు క్రెడిట్ సరఫరాను మౌరుగుపరుస్తాయి. ఈ చర్యల వల్ల చిన్న వ్యాపారాలు, ఎం.ఎస్.ఎం.ఈ.లు; రైతులు, పేద ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. డబ్ల్యూ. ఎమ్.ఏ. పరిమితులు పెంచడం వల్ల అన్ని రాష్ట్రాలు కూడా లాభపడతాయి." అని పేర్కొన్నారు.
*****
(Release ID: 1615364)
Visitor Counter : 160
Read this release in:
English
,
Urdu
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam