నౌకారవాణా మంత్రిత్వ శాఖ

పీఎం కేర్స్ నిధికి షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, ఓడరేవుల ఉద్యోగుల రూ.కోట్ల విరాళం

Posted On: 06 APR 2020 12:10PM by PIB Hyderabad

కోవిడ్ -19 మహమ్మారి బాధితులకు సహాయం అందించడానికి షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పరిధిలోని అన్ని ప్రధాన ఓడరేవులుపిఎస్‌యుల ఉద్యోగులు పిఎం-కేర్స్ నిధికి  ఒక రోజు జీతం రూ .కోట్లు విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

 

వరుస సంఖ్య

ఓడరేవు / పిఎస్‌యు

ఉద్యోగుల సంఖ్య

ఒక రోజు జీతం (రూ. లో)

1

కోలకతా పోర్ట్ ట్రస్ట్ 

3700

1,00,00,000

2

ముంబై పోర్ట్ ట్రస్ట్ 

6324

1,27,00,000

3

జవహర్ లాల్ నెహ్రు  పోర్ట్ ట్రస్ట్

1469

43,10,979

4

దీన్దయాళ్  పోర్ట్ ట్రస్ట్

2200

41,82,846

5

పరదీప్  పోర్ట్ ట్రస్ట్

740

15,43,862

6

కొచ్చిన్  పోర్ట్ ట్రస్ట్

1283

25,42,000

7

చెన్నై  పోర్ట్ ట్రస్ట్

3891

72,13,000

8

విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ 

3177

62,28,296

9

వి.ఓ చిదంబరం  పోర్ట్ ట్రస్ట్

691

15,00,000

10

కామరాజర్ పోర్ట్ లిమిటెడ్ 

102

371,624

11

న్యూ మంగళూరు  పోర్ట్ ట్రస్ట్

571

30,00,000

12

మర్మ్ గావ్ పోర్ట్ ట్రస్ట్ 

1488

29,55,846

 

ఉప మొత్తం 

25,636

56,548,453

13

డీజీ (షిప్పింగ్)

391

6,771,832

14

డీజీ ఎల్ ఎల్ 

644

12,36,843

15

ఐఎంయూ 

422

9,23,000

16

  ఐపిఏ 

100

1,80,335

17

ఎస్ సి ఐ 

1150

40,00,000

18

డి సి ఐ 

682

13.40 lakhs

 

ఉప మొత్తం 

3391

14,452,010

 

మొత్తం 

29027

7,10,00,463

 



(Release ID: 1611588) Visitor Counter : 130