ప్రధాన మంత్రి కార్యాలయం
వినియోగదారుల ఫిర్యాదుల పూర్తి ప్రక్రియను డిజిటలీకరణ చేసే ఈ-జాగృతి విధానాన్ని వివరించే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
04 JUL 2026 2:03PM by PIB Hyderabad
వినియోగదారుల ఫిర్యాదులకు సంబంధించిన పూర్తి ప్రక్రియను డిజిటలైజ్ చేయటం ద్వారా వివిధ సవాళ్లను ‘ఈ-జాగృతి’ ఎలా పరిష్కరిస్తుందనే అంశంపై కేంద్రమంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. "వాటాదారులతో విస్తృత సంప్రదింపుల తర్వాత ‘ఈ-జాగృతి’ మరింత మెరుగైందని, దీని ద్వారా వినియోగదారుల న్యాయ వ్యవస్థ కూడా డిజిటల్ సంస్కరణల దిశగా అడుగుల వేస్తోందని ఆయన ఈ కథనం ద్వారా వెల్లడించారు" అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
వినియోగదారుల ఫిర్యాదులకు సంబంధించిన పూర్తి ప్రక్రియను డిజిటలైజ్ చేయటం ద్వారా వివిధ సవాళ్లను ‘ఈ-జాగృతి’ ఎలా పరిష్కరిస్తుందనే అంశాన్ని కేంద్రమంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈ కథనంలో వివరించారు.
వాటాదారులతో విస్తృత సంప్రదింపుల తర్వాత ‘ఈ-జాగృతి’ మరింత మెరుగైందని తెలిపారు. దీని ద్వారా వినియోగదారుల న్యాయ వ్యవస్థ కూడా డిజిటల్ సంస్కరణలు జరుగుతున్న రంగాల జాబితాలో చేరిందని ఆయన చెప్పారు.
https://livemint.com/opinion/columns/ejagriti-reimagining-consumer-justice-for-a-digital-india-pralhad-joshi-11783001218221.html
***
(रिलीज़ आईडी: 2281252)
आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam