రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మొదటి సివిల్ ఇన్వెస్టిచర్ వేడుకలో పద్మ అవార్డులు-2026ను ప్రదానం చేసిన శ్రీమతి ద్రౌపదీ ముర్ము

प्रविष्टि तिथि: 25 MAY 2026 7:13PM by PIB Hyderabad

ఈ రోజు (2026 మే 25) రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మొదటి సివిల్ ఇన్వెస్టిచర్ వేడుకలో 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మవిభూషణ్పద్మభూషణ్పద్మశ్రీ అవార్డులను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ప్రదానం చేశారుఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతిప్రధానమంత్రికేంద్ర హోంమంత్రి తదితరులు హాజరయ్యారు.

 

***

 

(रिलीज़ आईडी: 2265232) आगंतुक पटल : 85
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada