ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాయ్‌పూర్‌లో డీజీపీ/ఐజీపీ సదస్సుకు అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 29 NOV 2025 8:24PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు రాయ్‌పూర్‌లో జరిగిన డైరెక్టర్ జనరళ్లుఇన్‌స్పెక్టర్ జనరళ్ల (డీజీపీ/ఐజీపీసదస్సు మొదటి రోజు సమావేశానికి అధ్యక్షత వహించారుభారతదేశ భద్రతా వ్యవస్థలోని వివిధ అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారుజాతీయ భద్రతా రంగంలో ఉత్తమ పద్ధతులనుఆవిష్కరణలను పంచుకోవడానికి ఈ సదస్సు ఒక కీలకమైన వేదికగా పనిచేస్తుందని ప్రధాన మంత్రి తెలిపారు

"రాయ్‌పూర్‌లో జరిగిన డీజీపీ/ఐజీపీ సదస్సు మొదటి రోజుభారతదేశ భద్రతా వ్యవస్థలోని వివిధ అంశాలపై విస్తృత చర్చలకు వేదికైందిఈ రంగంలోని ఉత్తమ పద్ధతులనుఆవిష్కరణలను పంచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన వేదికఅని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు

 

***


(रिलीज़ आईडी: 2254494) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam