ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుడ్‌ఫ్రైడే సందర్భంగా సామరస్యం, కరుణ ప్రాముఖ్యత చెప్పిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 03 APR 2026 9:38AM by PIB Hyderabad

జీసస్ క్రీస్తు త్యాగాన్ని గుడ్‌ఫ్రైడే గుర్తు చేస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామరస్యంకరుణక్షమాగుణం వంటి విలువలను ఈ రోజు తెలియజేస్తుందని స్పష్టం చేశారు.

సోదరభావంనమ్మకం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలవాలని ఆయన అన్నారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.

"ఏసుక్రీస్తు త్యాగాన్ని గుడ్‌ఫ్రైడే గుర్తు చేస్తుందిసామరస్యంకరుణక్షమాగుణం వంటి విలువలను ఈ రోజు మరింత బలోపేతం చేయాలిసోదరభావంనమ్మకం మనందరికీ మార్గదర్శకంగా నిలవాలని ఆశిస్తున్నా"


(రిలీజ్ ఐడి: 2248751) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Gujarati , Kannada