ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

కజకిస్థాన్‌ ప్రధానమంత్రితో సమావేశమైన భారత ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 18 FEB 2026 6:34PM by PIB Hyderabad

భారతదేశం నిర్వహిస్తోన్న ‘ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026’ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలో కజకిస్థాన్ ప్రధాన మంత్రి శ్రీ ఓల్షాజ్ బెక్టెనోవ్‌తో సమావేశమయ్యారు

సామాజిక శ్రేయస్సుఆర్థిక వృద్ధి కోసం సాంకేతికతను వినియోగించుకోవడంలో ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను చాటిచెబుతూ ఈ సదస్సులో పాల్గొన్నందుకు ప్రధాని బెక్టెనోవ్‌ను మోదీ అభినందించారుఈ భేటీలో రాజకీయవాణిజ్యరక్షణభద్రతఅనుసంధానతఇంధనంవర్ధమాన సాంకేతికతలుప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ఇద్దరు నాయకులు సమీక్షించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:

ప్రధాన మంత్రి ఓల్షాజ్ బెక్టెనోవ్‌నేను ఈ రోజు ఉదయం సమావేశమయ్యాంఆయన పర్యటన భారత్-కజకిస్థాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందివాణిజ్యంఇంధనంకీలక ఖనిజాలుఅరుదైన మూలకాలురక్షణఅనుసంధానతఅంతరిక్ష రంగాలలో ద్వైపాక్షిక సహకారానికి అపారమైన అవకాశాలు ఉన్నాయిమన స్నేహాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి మేం కలిసి పని చేస్తూనే ఉంటాం.”

 

***


(రిలీజ్ ఐడి: 2230019) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , English , Urdu , Marathi , Gujarati , Tamil , Malayalam