సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రిపబ్లిక్ డే పరేడ్‌లో భారతదేశ కథా వారసత్వాన్ని, వేవ్స్ దార్శనికతను చాటిచెప్పిన ఎంఐబీ శకటం

प्रविष्टि तिथि: 26 JAN 2026 4:04PM by PIB Hyderabad

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సమాచారప్రసార మంత్రిత్వ శాఖ ఇవాళ కర్తవ్యపథ్‌లో ప్రదర్శించిన శకటం వివరాలు ఇలా ఉన్నాయి: "భారత్ గాథశృతికృతిదృష్టిపేరుతో రూపొందించిన శకటంభారతదేశపు సుసంపన్న కథా వారసత్వాన్నిప్రాచీన మౌఖిక సంప్రదాయాల నుంచి నేటి ఆధునిక మీడియాసినిమా వరకు సాగిన ప్రయాణాన్నిదేశ సాంస్కృతిక వికాసాన్నికంటెంట్ క్రియేషన్ రంగంలో ప్రపంచ వేదికపై భారత్ శక్తిమంతమైన కేంద్రంగా ఎదిగిన తీరుని ఈ శకటం ప్రతిబింబించింది.

 

77వ గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌లో ప్రదర్శించిన ఈ శకటంవేవ్స్ వేదిక ప్రాముఖ్యతను చాటిచెప్పిందిభారత మీడియావినోద రంగ నాయకత్వంఆవిష్కరణలుసాంస్కృతిక దౌత్యాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే వేదికగా ఇది నిలిచిందిఅంతేకాకప్రాచీన నాగరికత వారసత్వాన్ని ఆధునిక సాంకేతికతో అనుసంధానిస్తూ సంప్రదాయాలనుభవిష్యత్ కథనాలను అద్భుతంగా ఆవిష్కరించింది

 

/

*****


(रिलीज़ आईडी: 2218883) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam