ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద వీర సైనికులకు నివాళులర్పించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 26 JAN 2026 5:25PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద దేశం కోసం తమ ప్రాణాలర్పించిన వీర సైనికులకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ వేదికగా ఇలా పేర్కొంది.

“రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద మన దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు ప్రధానమంత్రి @narendramodi నివాళులు అర్పించారు.”


(रिलीज़ आईडी: 2218880) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam