ప్రధాన మంత్రి కార్యాలయం
నేతాజీ సుభాష్ చంద్రబోస్, తమిళనాడుతో ఆయనకున్న అనుబంధంపై రాసిన ఒక వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
23 JAN 2026 7:26PM by PIB Hyderabad
భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ రాసిన ఒక విశ్లేషణాత్మక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
ఈ వ్యాసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్పతనాన్ని చాటిచెప్పడమే కాకుండా, తమిళనాడుతో ఆయనకున్న అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలను వివరిస్తుంది.
ఆ కథనాన్ని పంచుకుంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
‘‘ఇది నేతాజీ బోస్ గొప్పతనం గురించి, అలాగే తమిళనాడుతో ఆయనకున్న అనుబంధం గురించి ఉపరాష్ట్రపతి తిరు సీపీ రాధాకృష్ణన్ గారు రాసిన చాలా లోతైన, ఆసక్తికరమైన కథనం
@VPIndia
@CPR_VP”
(रिलीज़ आईडी: 2218054)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam