ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరాయణ్, మాఘ్ బిహూ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
14 JAN 2026 10:30AM by PIB Hyderabad
ఈ రోజు ఉత్తరాయణ్తో పాటు మాఘ్ బిహూ పర్వదినం. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ వేర్వేరు సందేశాలను పొందుపరుస్తూ -
‘‘ప్రతి ఒక్కరికీ ఉత్తరాయణ్ శుభాకాంక్షలు’’.
‘‘మాఘ్ బిహూ అందరికీ శుభాలు అందించు గాక’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2214997)
आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam