ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అహ్మదాబాద్ మెట్రో రెండో దశ ప్రారంభ కార్యక్రమ ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 11 JAN 2026 9:53PM by PIB Hyderabad

అహ్మదాబాద్ మెట్రో రెండో దశ ప్రారంభ కార్యక్రమ ముఖ్యాంశాల్ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘
అహ్మదాబాద్‌లో మొదలుపెట్టిన వివిధ అభివృద్ధి పనులు ఇక్కడ మౌలిక సదుపాయాలను పెంచాలన్న మా నిబద్ధతకు అద్దం పడుతున్నాయిఅహ్మదాబాద్ మెట్రో రెండో దశలో మిగిలి ఉన్న సెక్టర్ 10ఏ మొదలు మహాత్మా మందిర్ వరకూ ఉన్న భాగాన్ని ఈ రోజు ప్రారంభించారుఇది అహ్మదాబాద్‌ ప్రజలతో పాటు గాంధీనగర్‌ నివాసులకు కూడా ‘జీవన సౌలభ్యాన్ని’ పెంచుతుంది’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2213623) సందర్శకుల సూచీ సంఖ్య : : 26