ప్రధాన మంత్రి కార్యాలయం
అహ్మదాబాద్ మెట్రో రెండో దశ ప్రారంభ కార్యక్రమ ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
11 JAN 2026 9:53PM by PIB Hyderabad
అహ్మదాబాద్ మెట్రో రెండో దశ ప్రారంభ కార్యక్రమ ముఖ్యాంశాల్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘అహ్మదాబాద్లో మొదలుపెట్టిన వివిధ అభివృద్ధి పనులు ఇక్కడ మౌలిక సదుపాయాలను పెంచాలన్న మా నిబద్ధతకు అద్దం పడుతున్నాయి. అహ్మదాబాద్ మెట్రో రెండో దశలో మిగిలి ఉన్న సెక్టర్ 10ఏ మొదలు మహాత్మా మందిర్ వరకూ ఉన్న భాగాన్ని ఈ రోజు ప్రారంభించారు. ఇది అహ్మదాబాద్ ప్రజలతో పాటు గాంధీనగర్ నివాసులకు కూడా ‘జీవన సౌలభ్యాన్ని’ పెంచుతుంది’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2213623)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam