ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వీబీ-జీ రామ్ జీ చట్టం-2025 ఆదాయానికి మద్దతును, దీర్ఘకాలిక గ్రామీణ ఉత్పాదకతను ప్రత్యామ్నాయంగా కాకుండా నిరంతరాయంగా ఎలా కొనసాగిస్తుందో వివరించే కథనాన్ని పంచుకున్న ప్రధాని

प्रविष्टि तिथि: 24 DEC 2025 1:41PM by PIB Hyderabad

వీబీ-జీ రామ్ జీ చట్టం-2025పై కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారుఇది ఆదాయానికి మద్దతునుఆస్తుల కల్పననువ్యవసాయ స్థిరత్వాన్నిదీర్ఘకాలిక గ్రామీణ ఉత్పాదకతను ప్రత్యామ్నాయంగా కాకుండా నిరంతర ప్రక్రియగా ఎలా కొనసాగిస్తుందో ఈ కథనంలో వివరించారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృత సంప్రదింపులుసాంకేతిక వర్కుషాపులుబహుళ రంగాలకు చెందిన వారితో చర్చల అనంతరం ఈ బిల్లును ప్రవేశపెట్టామని ఆయన స్పష్టం చేశారు’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ..:

‘‘ఆదాయానికి మద్దతునుఆస్తుల కల్పననువ్యవసాయ స్థిరత్వాన్నిదీర్ఘకాలిక గ్రామీణ ఉత్పాదకతను ప్రత్యామ్నాయంగా కాకుండా వీబీ-జీ రామ్ జీ చట్టం-2025 నిరంతరం ఎలా కొనసాగిస్తుందో కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ @ChouhanShivraj ఈ కథనంలో వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృత సంప్రదింపులుసాంకేతిక వర్కుషాపులుబహుళ రంగాలకు చెందిన వారితో చర్చల అనంతరం ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.

 

***


(रिलीज़ आईडी: 2208241) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam