ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పార్లమెంటులో భారత సాంస్కృతిక-భాషా వైవిధ్యాన్ని చాటిన ప్రతి ఒక్కరికీ ప్రధానమంత్రి అభినందన

प्रविष्टि तिथि: 23 DEC 2025 6:19PM by PIB Hyderabad

పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ ప్రసంగాల్లో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం లభించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారుచట్టసభ వేదికగా భారత సాంస్కృతిక-భాషా వైవిధ్యాన్ని చాటినందుకు స్పీకర్‌ శ్రీ ఓం బిర్లా సహా అన్ని పార్టీల ఎంపీలను ఆయన అభినందించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

పార్లమెంటులో ఈ దృశ్యం నాకెంతో ఆనందం కలిగించిదిదేశ సాంస్కృతిక-భాషా వైవిధ్యం మనకెంతో గర్వకారణంఈ వైవిధ్యాన్ని పార్లమెంట్ వేదికగా చాటి చెప్పడంపై స్పీకర్ శ్రీ ఓం బిర్లా సహా అన్ని పార్టీల ఎంపీలకు హృదయపూర్వక అభినందనలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

https://hindustantimes.com/india-news/regional-languages-take-precedence-in-lok-sabha-addresses-101

 

***


(रिलीज़ आईडी: 2207933) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Kannada , Malayalam