ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మన దేశ రాజ్యాంగ ప్రస్థానానికి సంబంధించిన వ్యాసాన్ని పంచుకున్న పీఎం

प्रविष्टि तिथि: 26 NOV 2025 1:50PM by PIB Hyderabad

రాజ్యాంగ పరిషత్ ద్వారా రూపొందించినకోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలను సుసంపన్నం చేసిన దేశ రాజ్యాంగ ప్రయాణాన్ని ప్రతిబింబించే వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పంచుకున్నారు. 2047 నాటికి స్వావలంబన భారత్ఆత్మవిశ్వాసంతో వికసిత్ భారత్‌గా నిలిచేందుకు ఆదర్శవంతమైన మార్గదర్శిగా రాజ్యాంగం పనిచేస్తుందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా చేసిన పోస్టుకు ప్రతిస్పందిస్తూపీఎంఓ ఇండియా ఇలా పేర్కొంది:

"అంతర్ దృష్టితో కూడిన ఈ వ్యాసంలో గౌరవ లోక్‌సభ స్పీకర్ శ్రీ @ombirlakota మన దేశ రాజ్యాంగ ప్రస్థానాన్ని వివరించారురాజ్యాంగ పరిషత్ ద్వారా రూపొందించిన ఈ రాజ్యాంగంకోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలతో సుసంపన్నమైంది. 2047 నాటికి ఆత్మనిర్భర్ఆత్మవిశ్వాసంతో కూడిన వికసిత్ భారత్‌గా నిలిచేందుకు ఆదర్శవంతమైన మార్గదర్శిగా రాజ్యాంగం పనిచేస్తుంది"

 

(रिलीज़ आईडी: 2194632) आगंतुक पटल : 26
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam