ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసి తాను రాసిన పుస్తక ప్రతిని కానుకగా ఇచ్చిన శ్రీ బెర్జిస్ దేశాయ్

నాడు పోస్టు చేయడమైనది: 18 NOV 2025 7:10PM by PIB Hyderabad

ప్రముఖ న్యాయవాది శ్రీ బెర్జిస్ దేశాయ్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. ఈ సమావేశంలో శ్రీ దేశాయ్ తాను రాసిన పుస్తక ప్రతిని ప్రధానమంత్రికి అందజేశారు.

ప్రధానమంత్రి ‘ఎక్స్’ వేదికగా ఇలా పేర్కొన్నారు:

 

"ప్రముఖ న్యాయవాది శ్రీ బెర్జిస్ దేశాయ్ గారిని కలవడం... ఆయన రాసిన పుస్తక కాపీని అందుకోవడం ఆనందంగా ఉంది."

https://x.com/narendramodi/status/1990765807933272564?s=46&t=lYim83Rgu8iRwsKYYY93XA


(రిలీజ్ ఐడి: 2191486) సందర్శకుల సూచీ సంఖ్య : : 48