ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసి తాను రాసిన పుస్తక ప్రతిని కానుకగా ఇచ్చిన శ్రీ బెర్జిస్ దేశాయ్
प्रविष्टि तिथि:
18 NOV 2025 7:10PM by PIB Hyderabad
ప్రముఖ న్యాయవాది శ్రీ బెర్జిస్ దేశాయ్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. ఈ సమావేశంలో శ్రీ దేశాయ్ తాను రాసిన పుస్తక ప్రతిని ప్రధానమంత్రికి అందజేశారు.
ప్రధానమంత్రి ‘ఎక్స్’ వేదికగా ఇలా పేర్కొన్నారు:
"ప్రముఖ న్యాయవాది శ్రీ బెర్జిస్ దేశాయ్ గారిని కలవడం... ఆయన రాసిన పుస్తక కాపీని అందుకోవడం ఆనందంగా ఉంది."
https://x.com/narendramodi/status/1990765807933272564?s=46&t=lYim83Rgu8iRwsKYYY93XA
(रिलीज़ आईडी: 2191486)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam