ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన కార్యక్రమాల ద్వారా వన్యప్రాణుల సంరక్షణలో భారత్ సాధించిన పురోగతిని తెలియజెప్పే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 08 OCT 2025 12:16PM by PIB Hyderabad

గడచిన దశాబ్దంలో వన్యప్రాణుల సంరక్షణలో భారత్ సాధించిన గణనీయమైన పురోగతి గురించి వివరిస్తూ కేంద్ర పర్యావరణఅటవీవాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి పంచుకున్నారు.

పర్యావరణ స్థిరత్వం పట్ల భారత్‌కున్న చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తూ.. వన్యజాతులను పరిరక్షించడందెబ్బతిన్న ఆవాసాలను పునరుద్ధరించడంపై దృష్టి సారిస్తూప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ కథనం తెలియజేస్తుంది.


(Release ID: 2176299) Visitor Counter : 9