ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మధ్య ప్రదేశ్‌లోని ఖండ్వాలో ప్రమాదం.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం


పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధానమంత్రి

Posted On: 02 OCT 2025 11:36PM by PIB Hyderabad

మధ్య ప్రదేశ్‌లోని ఖండ్వాలో ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీసిందిప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దీనిపై ఈ రోజు సంతాపం తెలిపారుమృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పునగాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తామని ఆయన ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరిచింది:
‘‘
మధ్య ప్రదేశ్‌లోని ఖండ్వాలో జరిగిన దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీయడం విచారకరంబాధితులకువారి కుటుంబాలకు కలిగిన దు:ఖంలో నేను సైతం పాలుపంచుకుంటున్నానుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేస్తాంగాయపడిన వారికి రూ.50,000 వంతున పరిహారంగా అందజేస్తాంప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)’’


(Release ID: 2174349) Visitor Counter : 3