ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫిలిప్పీన్స్‌ భూకంప మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం

Posted On: 01 OCT 2025 3:23PM by PIB Hyderabad

 ఫిలిప్పీన్స్‌లో భూకంపం కారణంగా జరిగిన ప్రాణనష్టంవిస్తృత ఆస్తి నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారుఈ క్లిష్ట సమయంలో ఫిలిప్పీన్స్‌కు భారత్ అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"ఫిలిప్పీన్స్‌లో భూకంపం వల్ల జరిగిన ప్రాణనష్టంవిస్తృత ఆస్తి నష్టం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డానునా ఆలోచనలుప్రార్థనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయిగాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానుఈ క్లిష్ట సమయంలో ఫిలిప్పీన్స్‌కు భారత్ అండగా ఉంటుంది.

@bongbongmarcos”


(Release ID: 2173943) Visitor Counter : 4