ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా కప్ రజత పతక విజేతగా నిలిచిన భారత మహిళల హాకీ జట్టు... అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 14 SEP 2025 9:21PM by PIB Hyderabad

మహిళల ఆసియా కప్-2025లో శ్రేష్ఠమైన ఆటతీరును కనబరిచిరజత పతకాన్ని చేజిక్కించుకొని దేశ ప్రజలు గర్వించేలా చేసిన భారత మహిళా హాకీ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘
మహిళల ఆసియా కప్-2025లో రజత పతకాన్ని గెలిచి మన మహిళా హాకీ జట్టు దేశ ప్రజలు గర్వించేలా చేసిందిఅందించింది వారికి అభినందనలుజట్టు దృఢ సంకల్పంకలిసికట్టుగా ఆడిన తీరు అద్భుతంరాబోయే కాలంలో వారు మరిన్ని విజయాలను సాధించాలని నేను కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.  


(Release ID: 2166902) Visitor Counter : 6