ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్’ పురస్కారాన్ని ప్రకటించినందుకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు
నాడు పోస్టు చేయడమైనది:
07 MAR 2025 10:02AM by PIB Hyderabad
‘ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్’ పురస్కారాన్ని ప్రకటించినందుకు బార్బడోస్ ప్రభుత్వానికీ, బార్బడోస్ ప్రజలకూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ మోదీ ఈ గౌరవాన్ని 140 కోట్ల మంది భారతీయులతోపాటు భారతదేశం- బార్బడోస్ సన్నిహిత సంబంధాలకు అంకితం చేశారు.
‘‘ఎక్స్’’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘ఈ సన్మానాన్ని ప్రకటించినందుకు బార్బడోస్ ప్రభుత్వానికీ, బార్బడోస్ ప్రజలకూ కృతజ్ఞుడిని.
‘‘ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్’ అవార్డును 140 కోట్ల మంది భారతీయులతోపాటు భారతదేశం, బార్బడోస్ల సన్నిహిత సంబంధాలకు అంకితం చేస్తున్నాను.@DameSandraMason. @miaamormottley’’
(రిలీజ్ ఐడి: 2158705)
సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Marathi
,
Bengali
,
Tamil
,
English
,
Urdu
,
हिन्दी
,
Nepali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam