సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పింఛను, పింఛనుదారుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో నవంబరు 1 మొదలు నవంబరు 30 వరకు జాతీయ స్థాయి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (డీఎల్‌సీ) ప్రచార ఉద్యమం

• దేశవ్యాప్తంగా 1,850 కన్నా ఎక్కువ జిల్లాలు, నగరాలు, పట్టణాల్లో శిబిరాల నిర్వహణ

• ముఖ ప్రమాణీకరణ సాంకేతికతను ఉపయోగించి పింఛనుదారులకు డిజిటల్ సాధికారతను ప్రోత్సహించడానికి చేపడుతున్న అతి పెద్ద ప్రచార ఉద్యమం

• రెండు కోట్ల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల నమోదు లక్ష్యంగా పరిపూర్ణ నమూనా వైపు మొగ్గు

Posted On: 13 AUG 2025 11:27AM by PIB Hyderabad

పింఛనుదారులు జీవించే ఉన్నామని సూచించే సర్టిఫికెట్లను ఏటా నవంబరులో దాఖలు చేయాల్సి ఉంటుందిఇంతకు ముందు ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (డీఎల్‌సీప్రచార ఉద్యమం 3.0’ను 845 నగరాల్లో గతేడాది నవంబరులో నిర్వహించినప్పుడు 1.62 కోట్ల మంది డీఎల్‌సీలు దాఖలు చేశారుపింఛనుపింఛనుదారుల సంక్షేమ విభాగం (డీఓపీపీడబ్ల్యూ4వ జాతీయ స్థాయి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రచార ఉద్యమాన్ని’ ఈ సంవత్సరం నవంబరు నెల 1-30 తేదీల మధ్య నిర్వహించనుందిఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలునగరాలుపట్టణాలు కలుపుకొని భారత్ అంతటా 1,850 కన్నా ఎక్కువ చోట్ల 2,500 శిబిరాలను ఏర్పాటు చేయనున్నారుఈ ప్రచార ఉద్యమానికి సమగ్ర మార్గదర్శకాలను గత నెల 30న డీఓపీపీడబ్ల్యూ ప్రకటించిందిఈ ప్రచార ఉద్యమాన్ని పింఛనును పంపిణీ చేసే బ్యాంకులుఇండియా  పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుపింఛనుదారుల సంక్షేమ సంఘాలుసీజీడీఏటెలికమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ)రైల్వేలుడీఓపీఈపీఎఫ్ఓయూఐడీఏఐఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై)ల సహకారంతో దేశంలో సుదూర ప్రాంతాల పెన్షనర్ల వద్దకు కూడా తీసుకుపోయే ఉద్దేశంతో చేపడుతున్నారు

త్వరలో ప్రారంభం కానున్న ప్రచార ఉద్యమానికి సన్నాహాలు ఏ స్థాయుల్లో ఉన్నాయో డీఓపీపీడబ్ల్యూ  కార్యదర్శి శ్రీ వి.  శ్రీనివాస్ ఈ రోజున సమీక్షించారుఐపీపీబీ తనకున్న 1.8 లక్షల మంది పోస్ట్‌మన్లుగ్రామీణ డాక్ సేవక్‌ల విస్తృత బలగంతోను, 1600 జిల్లాసబ్-డివిజనల్ పోస్టాఫీసుల్లోను శిబిరాలను నిర్వహించనుందిడీఎల్‌సీ సేవలను ఇంటి ముంగిట కూడా ఐపీపీబీ అందించనుందిపింఛనుదారులు శిబిరాలకు చేరుకొనేటట్లు 57 పింఛను సంక్షేమ సంఘాలు కీలక పాత్రను పోషించనున్నాయిదేశమంతటా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇలాంటి శిబిరాలను సంబంధిత మంత్రిత్వ శాఖలువిభాగాలు అంటే.. రైల్వేల మంత్రిత్వ శాఖరక్షణ శాఖ (సీజీడీఏ). తపాలా విభాగంటెలికమ్యూనికేషన్ల విభాగంఈపీఎఫ్ఓ కూడా ఏర్పాటు చేయనున్నాయి.

శిబిరాలను నిర్వహించే రాష్ట్రాలవారీబ్యాంకులవారీ వివరాలు ఇలా ఉన్నాయి:‌

State-wise

 

Bank-wise

Name of State/UT

No. of Cities/Towns

Name of Bank

 No. of Cities/Towns

Uttar Pradesh

170

State Bank of India

82

Madhya Pradesh

127

Punjab National Bank

31

Bihar

114

Bank of india

27

Odisha

110

Indian Bank

24

Maharashtra

106

Bank of Baroda

24

West Bengal

102

Union Bank of India

20

Karnataka

97

Bank of Maharashtra

16

Rajasthan

95

Central Bank of India

16

Tamil Nadu

85

Canara Bank

12

Andhra Pradesh

81

HDFC Bank

12

Gujarat

76

ICICI Bank

11

Assam

74

Indian Overseas Bank

10

Telangana

73

Punjab and Sind Bank

6

Jharkhand

69

Axis Bank

6

Chhattisgarh

68

UCO Bank

5

Punjab

54

J&K Bank

4

Haryana

53

Bandhan Bank

5

Arunachal Pradesh

40

IDBI

2

Kerala

38

Kotak Mahindra Bank

2

Himachal Pradesh

35

 

Uttarakhand

30

Meghalaya

22

Tripura

22

Nagaland

21

Manipur

19

Mizoram

13

Sikkim

5

Goa

4

Jammu and Kashmir

38

Andaman and Nicobar Islands

6

Dadra and Nagar Haveli and Daman and Diu

4

Ladakh

4

Chandigarh

1

Delhi

1

Puducherry

1

Total

1858

Total

315

 

 

***


(Release ID: 2156062)