ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అమరవీరుడు షహీద్ ఉధమ్ సింగ్‌కు ప్రధాని నివాళులు

प्रविष्टि तिथि: 31 JUL 2025 10:55AM by PIB Hyderabad

దేశం కోసం ప్రాణాలు అర్పించిన భరత మాత అమర పుత్రుడు షహీద్ ఉధమ్ సింగ్ కు  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు నివాళులు అర్పించారు.


సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:


‘‘భరత మాత అమర పుత్రుడు షహీద్ ఉధమ్ సింగ్‌ ప్రాణ త్యాగం చేసిన ఈరోజున ఆయనకు వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. ఆయన దేశభక్తి, వీరోచిత గాథ దేశ ప్రజలకు ఎల్లప్పటికీ ప్రేరణను అందిస్తూనే ఉంటాయి.’’


(रिलीज़ आईडी: 2150645) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam