ప్రధాన మంత్రి కార్యాలయం
మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ భవనాన్ని ఆ దేశ అధ్యక్షుడితో కలిసి ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
Posted On:
25 JUL 2025 8:43PM by PIB Hyderabad
మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ అత్యాధునిక భవనాన్ని ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజుతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర ఈ రోజు ప్రారంభించారు.
హిందూ మహాసముద్రం అభిముఖంగా ఉండే ఈ పదకొండు అంతస్తుల భవనం రెండు దేశాల మధ్య బలమైన, దీర్ఘకాలిక రక్షణ, భద్రతా సహకారానికి చిహ్నంగా నిలుస్తోంది.
ఈ భవనాన్ని భారత్ ఆర్థిక సహాయంతో నిర్మించారు. ఇది మాల్దీవుల రక్షణ, ఎన్పోర్స్మెంట్ అధికారుల సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపయోగపడనుంది.
***
(Release ID: 2148771)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam