ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచేందుకు పెట్టుబడి నిబంధనల నుంచి ‘ఎన్ఎల్సీఐఎల్’కు మినహాయింపునిచ్చిన కేంద్ర క్యాబినెట్
Posted On:
16 JUL 2025 2:48PM by PIB Hyderabad
బొగ్గు దిగుమతిని తగ్గించడం, దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్ లభించే విషయంలో విశ్వసనీయతను పెంచడం ద్వారా హరిత ఇంధన రంగంలో భారత్ నాయకత్వ స్థానాన్ని ఈ నిర్ణయం బలోపేతం చేయనుంది.
పర్యావరణ ప్రభావానికి సంబంధించి మాత్రమే కాకుండా ఈ నిర్ణయం ఉపాధి కల్పనలో కూడా ఉపయోగపడనుంది. నిర్మాణంతో పాటు ఉత్పత్తి సమయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఇది స్థానిక ప్రజలకు ప్రయోజనం చేకూర్చటంతో పాటు సమగ్ర ఆర్థిక వృద్ధికి దోహదం చేయనుంది.
(Release ID: 2145263)
Visitor Counter : 3
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam