ప్రధాన మంత్రి కార్యాలయం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో భోజ్పురి చౌతాళ్ ప్రదర్శనకు ప్రధానమంత్రి ప్రశంసలు
प्रविष्टि तिथि:
04 JUL 2025 9:06AM by PIB Hyderabad
ట్రినిడాడ్ టొబాగోకు, భారతదేశానికి మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాలకు గుర్తుగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో ప్రదర్శించిన ‘భోజ్పురి చౌతాళ్’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఈ సంగీత కార్యక్రమం ఇరు దేశాల మధ్య వేళ్లూనుకొన్న బంధాలకు, ప్రత్యేకించి బీహార్తో పాటు ఉత్తరప్రదేశ్లోని తూర్పు ప్రాంతాల్లో తరాల తరబడి వర్ధిల్లిన భోజ్పురి సంప్రదాయాలకు అద్దం పట్టింది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
సాటి లేని సాంస్కృతిక అనుబంధమిది..
పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో భోజ్పురి చౌతాళ్ ప్రదర్శనను చూడటం పట్ల సంతోషంగా ఉంది. ట్రినిడాడ్ టొబాగోకు, భారత్కు మధ్య బంధం, ప్రత్యేకించి బీహార్తో పాటు ఉత్తరప్రదేశ్లోని తూర్పు ప్రాంతాల మధ్య పెనవేసుకొన్న అనుబంధం చెప్పుకోదగ్గది’’ అని పేర్కొన్నారు.
"एगो अनमोल सांस्कृतिक जुड़ाव !
बहुत खुशी भइल कि पोर्ट ऑफ स्पेन में हम भोजपुरी चौताल प्रस्तुति के प्रदर्शन देखनी. त्रिनिदाद एंड टोबैगो आ भारत, खास करके पूर्वी यूपी आ बिहार के बीच के जुड़ाव उल्लेखनीय बा।"
*****
MJPS/ST
(रिलीज़ आईडी: 2142178)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam