ప్రధాన మంత్రి కార్యాలయం
ఐఎస్ఎస్లో ఉన్న గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాతో మాట్లాడిన ప్రధానమంత్రి
Posted On:
28 JUN 2025 5:55PM by PIB Hyderabad
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాతో ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
"ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాతో మాట్లాడారు"
(Release ID: 2140509)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam