ప్రధాన మంత్రి కార్యాలయం
జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
Posted On:
18 JUN 2025 2:49PM by PIB Hyderabad
ఈ నెల 17వ తేదీన కెనడాలోని కననాస్కిస్లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంధోనీ అల్బనీజ్తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
ఎక్స్లో ఆయన రాసిన ఒక సందేశంలో:
‘‘కెనడాలో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నా మిత్రుడూ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అయిన అల్బనీజ్తో భేటీ కావడం ఓ మంచి సందర్భం.@AlboMP’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2137234)
Read this release in:
Odia
,
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Kannada
,
Malayalam