రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పౌర పురస్కార ప్రదానోత్సవం-II లో 2025 సంవత్సర పద్మ పురస్కారాలను ప్రదానం చేసిన భారత రాష్ట్రపతి

Posted On: 27 MAY 2025 8:17PM by PIB Hyderabad

 ఈరోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన పౌర పురస్కార ప్రధానోత్సవం-II కార్యక్రమంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 2025 సంవత్సరం కోసం ప్రకటించిన పద్మ విభూషణ్పద్మ భూషణ్పద్మ శ్రీ పురస్కారాలను ప్రదానం చేశారుఈ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతిప్రధానమంత్రికేంద్ర హోంమంత్రి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

List of Awardees and photographs of the ceremony are attached. 

 

****


(Release ID: 2131852)