ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీలో ప్రధానమంత్రి అధ్యక్షతన ఎన్డీయే ముఖ్యమంత్రుల సమావేశం

प्रविष्टि तिथि: 25 MAY 2025 6:37PM by PIB Hyderabad

ఢిల్లీలో ఈరోజు జరిగిన ఎన్డీయే ముఖ్యమంత్రుల సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  అధ్యక్షత వహించారుఅభివృద్ధి కార్యక్రమాల అమలులో వేగం పెంచాలనిడబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రయోజనాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా చూడాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు

ఢిల్లీలో జరిగిన ఎన్డీయే ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్నానువివిధ అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపాంనీటి సంరక్షణఫిర్యాదుల పరిష్కారంపరిపాలనా వ్యవస్థల బలోపేతంవిద్యమహిళా సాధికారతక్రీడలు తదితర రంగాల్లో వివిధ రాష్ట్రాలు తమ ఉత్తమ అనుభవాలను పంచుకున్నాయిరాష్ట్రాల అనుభవాలను వినడం ఎంతో చక్కగా అనిపించిందిమన అభివృద్ధి ప్రయాణాలకు మరింత వేగం ఇవ్వాల్సిన అవసరాన్ని నేను స్పష్టం చేశానుడబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రయోజనాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా చూడాల్సిన అవసరాన్ని పేర్కొన్నానుపరిశుభ్రతపారిశుద్ధ్యంఆరోగ్యంయువశక్తి సాధికారతవ్యవసాయంసాంకేతికత వంటి కీలక రంగాల్లో బలమైన సమన్వయం అవసరాన్ని వివరించాను” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో వరస పోస్టుల్లో పేర్కొన్నారు

 

***


(रिलीज़ आईडी: 2131251) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam