ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి అధ్యక్షతన సీసీఎస్ సమావేశం
Posted On:
23 APR 2025 9:00PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్లో భద్రత విషయాల మంత్రివర్గ కమిటీ (సీసీఎస్) సమావేశానికి అధ్యక్షత వహించారు. పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్లో జరిగిన సీసీఎస్ సమావేశానికి అధ్యక్షత వహించాను’’ అని తెలిపారు.
***
MJPS/VJ
(Release ID: 2125304)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam