ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి అధ్యక్షతన సీసీఎస్ సమావేశం

Posted On: 23 APR 2025 9:00PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో భద్రత విషయాల మంత్రివర్గ కమిటీ (సీసీఎస్) సమావేశానికి అధ్యక్షత వహించారు. పహల్‌గామ్‌లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు.


సామాజిక మాధ్యమం ఎక్స్‌లో  ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:


‘‘పహల్‌గామ్‌లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో జరిగిన సీసీఎస్ సమావేశానికి అధ్యక్షత వహించాను’’ అని తెలిపారు.

 

 

***

MJPS/VJ


(Release ID: 2125304)