ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పౌర పురస్కారాల ప్రదానోత్సవం - Iకు ప్రధాని హాజరు

Posted On: 28 APR 2025 9:46PM by PIB Hyderabad

పద్మ అవార్డులను అందించే పౌర పురస్కారాల ప్రదానోత్సవం-1కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హాజరయ్యారు. ‘‘వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు.. వారు చేసిన సేవసాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని పొందారు’’ అని శ్రీ మోదీ అన్నారు.

ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘
పద్మ అవార్డులను అందించే పౌర పురస్కారాల ప్రదానోత్సవం - 1కు హాజరయ్యానువివిధ రంగాలకు చెందిన ఉత్తమ వ్యక్తులు.. వారు చేసిన సేవసాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందుకున్నారు.’’


(Release ID: 2125095) Visitor Counter : 10