ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పౌర పురస్కారాల ప్రదానోత్సవం - Iకు ప్రధాని హాజరు

प्रविष्टि तिथि: 28 APR 2025 9:46PM by PIB Hyderabad

పద్మ అవార్డులను అందించే పౌర పురస్కారాల ప్రదానోత్సవం-1కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హాజరయ్యారు. ‘‘వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు.. వారు చేసిన సేవసాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని పొందారు’’ అని శ్రీ మోదీ అన్నారు.

ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘
పద్మ అవార్డులను అందించే పౌర పురస్కారాల ప్రదానోత్సవం - 1కు హాజరయ్యానువివిధ రంగాలకు చెందిన ఉత్తమ వ్యక్తులు.. వారు చేసిన సేవసాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందుకున్నారు.’’

 

 

***

MJPS/VJ


(रिलीज़ आईडी: 2125095) आगंतुक पटल : 32
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada