ప్రధాన మంత్రి కార్యాలయం
పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
02 MAR 2025 8:54AM by PIB Hyderabad
రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:
“దివ్యమైన రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా మన సమాజంలో శాంతి, సామరస్యం నెలకొనాలని కోరుకుంటున్నాను. ఈ పవిత్ర మాసం ఆత్మపరిశీలన, కృతజ్ఞత, భక్తిని తెలియజేయటమే కాకుండా కరుణ, దయ, సేవల విలువలను గుర్తుచేస్తుంది.
రంజాన్ శుభాకాంక్షలు!”
(Release ID: 2107558)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam