ప్రధాన మంత్రి కార్యాలయం
మన అన్నదాతలను చూసి మేం గర్వపడుతున్నాం వారి జీవనాన్ని మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నాం: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
24 FEB 2025 10:01AM by PIB Hyderabad
భారతదేశ అన్నదాతలను చూసి ప్రభుత్వం గర్వపడుతోందనీ, వారి జీవనాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఎక్స్లో ‘మైగవ్ఇండియా’ (MyGovIndia) పొందుపరిచిన కొన్ని సందేశాలకు ఆయన ప్రతిస్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘మన అన్నదాతలను చూసి మేం గర్వపడుతున్నాం. వారి జీవనాన్ని మెరుగుపరచడానికి మేం ఎంత నిబద్ధతతో నడుచుకొంటున్నదీ ఈ కింద పొందుపరిచిన కొన్ని సందేశాలు ప్రధానంగా చాటిచెబుతున్నాయి’’.
#PMKisan
(रिलीज़ आईडी: 2105852)
आगंतुक पटल : 38
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam