రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రాష్ట్రపతితో సుప్రసిద్ధ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ భేటీ


‘రాష్ట్రపతి భవన్ విమర్శ్ శృంఖల’: స్ఫూర్తిదాయక కథనాలను పంచుకున్న సచిన్

నాడు పోస్టు చేయడమైనది: 06 FEB 2025 8:15PM by PIB Hyderabad

దిగ్గజ క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండుల్కర్ ఈ రోజు (ఫిబ్రవరి తమ కుటుంబ సభ్యులతో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ముని కలుసుకున్నారుఅనంతరం శ్రీమతి ముర్ముశ్రీ టెండుల్కర్  అమృత్ ఉద్యాన్ ని సందర్శించారు.

 

రాష్ట్రపతి భవన్ విమర్శ్ శృంఖల’ ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా శ్రీ టెండుల్కర్... తన క్రికెట్ ప్రస్థానంలో ఎదురైన అనేక అనుభవాల ఆధారంగా స్ఫూర్తిని అందించే అంశాలను పంచుకున్నారు.

ఔత్సాహిక క్రీడాకారులుపాఠశాలలుకళాశాలల విద్యార్థులూ పాల్గొన్న ఈ కార్యక్రమంలో  బృంద స్ఫూర్తిఇతరుల సంక్షేమం పట్ల దృష్టి సారించడంఇతరుల విజయాల్లో పాలుపంచుకోవడంకఠోర పరిశ్రమశారీరకమానసిక దృఢత్వం పెంపొందించుకోవలసిన అవసరం తదితర అనేక జీవిత సోపానాల గురించి శ్రీ టెండుల్కర్ వివరించారుభవిష్యత్తులో దేశం మారుమూల ప్రాంతాల నుంచీగిరిజన సమూహాల నుంచీవెనుకబడిన ప్రాంతాల నుంచీ గొప్ప క్రీడాకారులు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు

 

 

***

MJPS/SR


(రిలీజ్ ఐడి: 2100493) సందర్శకుల సూచీ సంఖ్య : : 79
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam